Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మంత్రి బొత్స సత్యనారాయణ నేడు జిల్లాకు రాక

విశాలాంధ్ర – విజయనగరం : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం జిల్లాకు వస్తున్నారు. మంత్రి విజయవాడ నుంచి ఈ మధ్యహ్నం బయలుదేరి రాత్రి 8 గంటలకు నగరంలోని తన నివాసానికి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 10-30 గంటలకు చీపురుపల్లి చేరుకొని గృహ సారధుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1-30 గంటలకు చీపురుపల్లి లో బయలుదేరి విజయనగరం చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img