Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

రేగిడి మండలంలో టీడిపి పార్టీ కి భారీ షాక్, 50 కుటుంబాలు వైసిపి లో చేరిక

విశాలాంధ్ర. రాజాం. విజయనగరం జిల్లా : రాజాం నియోజకవర్గం రేగిడి మండలం లక్ష్మిపురం గ్రామంలో టిడిపి పార్టీ కి చెందిన నేదూరి.దుర్గయ్య, నేదూరి. అప్పలరాం,బొంతల.గంగయ్య, జి.అప్పన్న,తవుడు,వెంకటి, దుర్గా రావు,రామయ్య,లోకేష్, అప్పలరాంతో పాటు మరో 50 కుటుంబాలు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాలవలస.విక్రాంత్ బాబు సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ లో చేరడం జరిగింది.
వైఎస్ఆర్సీపీ పార్టీ లో జాయిన్ అయిన వాళ్ళు అందరికీ వైఎస్సార్సీపీ కండువాలు వేసి వైఎస్సార్సీపీ పార్టిలోకి సాదారo గా ఆహ్వానించిన పాలవలస.విక్రాoత్ బాబు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లు టంకాల.అచ్చెన్నాయుడు , మండల పార్టీ అధ్యక్షులు వావిలపల్లి. జగన్ మోహన్ రావు ,సర్పంచ్ కెంబూరి. వేంకటేశ్వర రావు, ఎంపిటిసి ఏర్నెన.అప్పలనాయుడు, సర్పంచ్ కరణం. శ్రీనివాస రావు , మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img