విశాలాంధ్ర విజయనగరం : విజయనగరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు మద్దతుగా కూటమికి చేందిన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు విజయనగరం పట్టణంలోని 31వ వార్డ్ లో గురువారం ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి కి ఓటు వేసి మంచి మెజారిటీ తో గెలిపించమని కోరారు.ఈ కార్యక్రమంలో విజయనగరం టీడీపీ నాయకులు ఐవిపి రాజు , గోగుల రమేష్ , బెవర భరత్, వర్మ , బలరాం,వేణు, రమేష్ , రవి ,సందీప్, బిజెపి నాయకులు ఇప్పిలి గోపాలకృష్ణ , పచ్చిపాల శ్రీను,షావుకారి జగన్నాధం ,జనసేన తరుపున టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.