Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రేగిడి మండలం K.M. వలస లో తిలకం దిద్ది ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు

విజయనగరం జిల్లా. రాజాం : రేగిడి మండలం K.M. వలస గ్రామంలో సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న డాక్టర్ రాజేష్ కు మహిళలు ఎదురెళ్లి మరి గ్రామంలోనికి స్వాగతం పలుకుతున్నారు. రాజాం నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి డా. తలే.రాజేష్ అందరినీ పలకరిస్తూ ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు తెలపాలని, ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గా నన్ను, ఎంపీ గా బెల్లం చంద్రశేఖర్ గారిని గెలిపించాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని డాక్టర్ రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రేగిడి మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img