గూడూరు 7వ అదనపు జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గూడూరుకు చెందిన యద్దల సుహాసిని నియామకం అయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఈమె APP గా కొనసాగేటట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు ఆమెను మంగళవారం గూడూరు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు.