Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కొసరాజు చిత్రపటం వద్ద మోరంపూడి నివాళి

విశాలాంధ్ర చాట్రాయి : టిడిపి కార్యకర్త కీర్తిశేషులు కొసరాజు సత్యనారాయణ చిత్రపటం వద్ద తెలుగు రైతు ఏలూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఘన నివాళులు అర్పించారు. చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కార్యకర్త కొసరాజు సత్యనారాయణ కుటుంబాన్ని మోరంపూడి పరామర్శించారు. కుమారుడు అబ్బుల్ చౌదరిని ఓదార్చి దైర్యంచెప్పారు. పార్టీ అండగా వుంటుందన్నారు. కోటపాడులో రావి శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. చనుబండ లో అనుమోలు సత్యనారాయణ బౌతికగాయంవద్ద నివాళిఅర్పించారు. ఈకార్యక్రమంలో మంచిన పూర్ణచంద్రరావు పరసాశ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img