Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా

రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేబీఎన్‌ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. కోవిడ్‌ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img