. సామాజిక భద్రతకు పెద్దపీట. 9 ముఖ్యమైన హామీల రూపకల్పన. పాత పథకాల కొనసాగింపు-విస్తరణ. అమ్మఒడి రూ.17 వేలకు పెంపు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు విద్య, వైద్యం, ఇళ్లు. 500 మంది ఎస్సీలు...
న్యూదిల్లీ: దేశ 18వ లోక్సభ ఎన్నికలకు, అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఉపఎన్నికకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తన అభ్యర్థులను నిలబెట్టింది. 13 రాష్ట్రాల్లో 30...
జాఫర్, మల్లికార్జునను గెలిపించండిఅనంత రోడ్ షోలో రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో-అనంతపురం: మోదీ సర్కారు హయాంలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బీజేపీ మతోన్మాదులు దేశానికి ఎంత ప్రమాదమో...
. ఏపీకి బీజేపీ ద్రోహం. బాబు, జగన్ పాలనలో ఒరిగింది శూన్యం. ‘న్యాయ యాత్ర’ సభలో షర్మిల
విశాలాంధ్ర`పాయకరావుపేట : ఒక్క కాంగ్రెస్తోనే ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తుందని, రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో...
విశాలాంధ్ర ధర్మవరం;; వ్యాపార నిమిత్తం పట్టు చీర డబ్బులు అడిగినందుకు సోదరుడిని హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గీతా నగర్ లో నివసిస్తున్న సావిత్రి మగ్గం...
…- ఏ .పి.రిజిస్ట్రేషన్ కమీషనర్, ప్రభుత్వ జి.ఒ. 303 విడుదల … - ముందుగా ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు …
విశాలాంధ్ర - చోడవరం (అనకాపల్లి జిల్లా) :...
ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. పార్టీ అధినేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అవిశ్రాంతగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. బెంగాల్ సీఎం, టీఎంసీ...
విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 330 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్...