Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

Sample Category Title

విశాఖ కేంద్రంగా పాలన

. సామాజిక భద్రతకు పెద్దపీట. 9 ముఖ్యమైన హామీల రూపకల్పన. పాత పథకాల కొనసాగింపు-విస్తరణ. అమ్మఒడి రూ.17 వేలకు పెంపు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు విద్య, వైద్యం, ఇళ్లు. 500 మంది ఎస్సీలు...

సీపీఐ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

న్యూదిల్లీ: దేశ 18వ లోక్‌సభ ఎన్నికలకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఉపఎన్నికకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తన అభ్యర్థులను నిలబెట్టింది. 13 రాష్ట్రాల్లో 30...

ఈడీ దుర్మార్గపు ఎత్తుగడ

మద్యం పాలసీ కేసులో సుప్రీంకు తెలిపిన కేజ్రీవాల్‌ న్యూదిల్లీ: మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ‘అత్యంత ఎత్తుగడ’తో వ్యవహరించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం...

బీజేపీతో దేశానికి ముప్పు

జాఫర్‌, మల్లికార్జునను గెలిపించండిఅనంత రోడ్‌ షోలో రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరో-అనంతపురం: మోదీ సర్కారు హయాంలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బీజేపీ మతోన్మాదులు దేశానికి ఎంత ప్రమాదమో...

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా

. ఏపీకి బీజేపీ ద్రోహం. బాబు, జగన్‌ పాలనలో ఒరిగింది శూన్యం. ‘న్యాయ యాత్ర’ సభలో షర్మిల విశాలాంధ్ర`పాయకరావుపేట : ఒక్క కాంగ్రెస్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తుందని, రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో...

డబ్బు అడిగితే సోదరుడిని హత్య చేసిన ఘటన

విశాలాంధ్ర ధర్మవరం;; వ్యాపార నిమిత్తం పట్టు చీర డబ్బులు అడిగినందుకు సోదరుడిని హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గీతా నగర్ లో నివసిస్తున్న సావిత్రి మగ్గం...

ఈ నెల 29 నుండి భూ హక్కు చట్టం అమలు

…- ఏ .పి.రిజిస్ట్రేషన్ కమీషనర్, ప్రభుత్వ జి.ఒ. 303 విడుదల … - ముందుగా ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు … విశాలాంధ్ర - చోడవరం (అనకాపల్లి జిల్లా) :...

హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ సీఎం మమతా బెనర్జీ

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. పార్టీ అధినేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అవిశ్రాంతగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. బెంగాల్ సీఎం, టీఎంసీ...

రోగులకు సేవ దైవ సేవతో సమానం.. శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు

విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 330 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్...

చోడవరం ఎన్నికల బరిలో ఇద్దరు తోడు దొంగలు….

- ఓటును స్వచ్ఛందంగా వేసి .. దేశాన్ని కాపాడండి,… - కూటమి అభ్యర్థిని గెలిపించండి …… - సీ.పీ.ఐ నేత రెడ్డిపల్లి అప్పలరాజు విశాలాంధ్ర - చోడవరం (అనకాపల్లి జిల్లా)...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img