Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాజీవ్‌గాంధీకి రాహుల్‌ నివాళి..

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 78వ జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు ఎంపీ రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. ఢల్లీిలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్‌ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికర్జున ఖర్గే, ఎంపీ కేసీ వేణుగోపాల్‌, రాబర్ట్‌ వాద్రా తదితరులు మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. పార్టీ అధినేత, రాజీవ్‌ గాంధీ సతీమణి సోనియా గాంధీ కరోనాతో బాధపడతుండటంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img