Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉగ్రమూకల కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

భద్రతా దళాల క్యాంపుపై దాడి చేయాలని ఉగ్ర మూకలు కుట్రను పన్నాయి. అయితే ఈ కుట్రను ముందుగానే పసిగట్టిన భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. అనంత్‌నాగ్‌, పుల్వామా ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భట్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతరం ఘటనాస్థలం నుంచి ఏకే-47, ఏకే-56, పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని అవంతిపూర్‌లో భద్రతా దళాల క్యాంపు పై దాడి చేయాలని ఉగ్రమూకలు కుట్రను పన్నాయి. భద్రతా దళాల క్యాంపుపై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కరే తొయిబా ఉగ్రసంస్థ కమాండర్‌ ముక్తర్‌ భట్‌ కుట్ర పన్నగా భద్రతా దళాలు ముందుగానే దాడి చేసి ఈ కుట్రను భగ్నం చేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img