Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సభ్యత్వ నమోదు చేసిన ఎన్ జి ఓ నేతలు

విశాలాంధ్ర, సీతానగరం:ఏపి ఎన్ జి ఓ బొబ్బిలి తాలూకా యూనిట్ ప్రెసిడెంట్ గొల్లు సూర్యనారాయణ, సెక్రటరీ బురిడి రామారావు, వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి రామారావు అధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమంను మండలంలోని పలుకార్యాలయాల్లో నిర్వహించారు.ఇంతవరకు 800మందిని సభ్యత్వ నమోదు చేర్పించినట్లు వారు చెప్పారు. ఆన్ని కార్యాలయాల్లో, సచివాలయాల్లో ఉద్యోగులు సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు.ఇదిలా ఉండగా పంచాయతీ రాజ్ అసోసియేషన్ నేతలు జొన్నాడ విక్టర్, శ్రీనివాసరావు, నారాయణ రావు, కృపాల్ లు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img