Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఇంజినీరింగ్ సహాయకుడుకి సన్మానం

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని చినబోగిల గ్రామసచివాలయంలో ఇంతవరకు ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జొన్నాడ వినయ్ కుమార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో సెలెక్ట్ అయి కురుపాం ఇరిగేషన్ ఏఈగా జాయిన్ అయ్యాడు. సర్పంచ్ కురమానరాధ శ్రీనివాసరావు, సచివాలయంసిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో పంచాయతీకార్యదర్శి మనోహర్, స్టాఫ్ ,వాలంటీర్లు ,గ్రామపెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img