Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

గూడూరు మండలంలో ప్రథం ఫౌండేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ తనిఖీ

విశాలాంధ్ర- గూడూరు: టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ ప్రోగ్రాం ఏపీ 2022-23, జిల్లా కో-ఆర్డినేటర్ ఏ. రామకృష్ణ, ప్రథం ఫౌండేషన్, గూడూరు మండలంలోని ఎంపీయుపిఎస్ రామరాజుపాలెం మరియు ఎంపీయుపిఎస్ పోలవరం( హిందూ) నీ సందర్శించి. తెలుగు మరియు గణితము సబ్జెక్టులు నందు మూడు, నాలుగు ,మరియు ఐదవ తరగతి విద్యార్థులకు జరిపిన టి ఏ ఆర్ ఎల్ బేస్ లైన్ టెస్ట్ లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్ ని , మరియు టి ఏ ఆర్ ఎల్ బేస్ లైన్ టెస్ట్ ఫలితాలను పరిశీలించటం జరిగింది. రికార్డుల తనిఖీ సంతృప్తి వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ సాయిబాబు, మరియు సి ఆర్ పి సురేష్ బాబు( టి ఎ ఆర్ ఎల్ ఆర్ పి) పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img