Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

గర్భిణులకు వైద్యపరీక్షలు

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని హంపాపురం గ్రామానికి చెందిన గర్భిణులను మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గురువారం తీసుకెళ్లేందుకు సమయానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో సచివాలయ ఏఎన్ఎం పుష్పలత, ఆశా కార్యకర్త శ్రావణితో కలిసి 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే హంపాపురం గ్రామానికి అంబులెన్స్ చేరుకుని గర్భిణులను పీహెచ్సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img