Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

భారీగా అక్రమ మద్యం స్వాధీనం

విశాలాంధ్ర-తనకల్లు : కదిరి dsp భవ్య కిషోర్, ఆదేశాల మేరకు సీఐ కి పక్కా సమాచారం తో అక్రమంగా తరలిస్తున్న 60 కేసుల కర్ణాటక మధ్యాన్ని గోవిందువారిపల్లి సమీపంలోనీ రైల్వే బిర్జి దగ్గర 9 సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు… ఇందులో 7 మంది పాల్గొనగా వాళ్లలో ఒకరు కర్ణాటక రాష్టనికి చెందిన బాబు పట్టుకొనగా మిగిలిన ఆరుగురు పరిలో వున్నారు.. వారు తరలిస్తున్న 407, మహేందర్ జైలో కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని చేసుకొని కేసు నమోదు చేసినట్లు si రాంభూపాల్ యాదవ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img