విశాలాంధ్ర-తనకల్లు : కదిరి dsp భవ్య కిషోర్, ఆదేశాల మేరకు సీఐ కి పక్కా సమాచారం తో అక్రమంగా తరలిస్తున్న 60 కేసుల కర్ణాటక మధ్యాన్ని గోవిందువారిపల్లి సమీపంలోనీ రైల్వే బిర్జి దగ్గర 9 సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు… ఇందులో 7 మంది పాల్గొనగా వాళ్లలో ఒకరు కర్ణాటక రాష్టనికి చెందిన బాబు పట్టుకొనగా మిగిలిన ఆరుగురు పరిలో వున్నారు.. వారు తరలిస్తున్న 407, మహేందర్ జైలో కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని చేసుకొని కేసు నమోదు చేసినట్లు si రాంభూపాల్ యాదవ్ తెలిపారు.