Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఐదుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్‌..

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చర్ల మండలం ఎర్రంపాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో ఎడమ భీమయ్య, సోడి మాయ ఆలియాస్‌ ముఖేష్‌, పోడియం అడమయ్య, పూనేమ్‌ గణేష్‌, మడకం నగేష్‌ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img