Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కిట్స్ కళాశాలలో ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట సమీపంలోని కిట్స్ కాలేజీకి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. కిట్స్ కళాశాలలో ఇంక్యుబేష‌న్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. అనంత‌రం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ కు మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నరేందర్ తదితరులు స్వాగతం ప‌లికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img