Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

కొవిడ్‌ నివారణా చర్యలపై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కేసులు పెరగడంపై కోర్టు ఆరా తీసింది. ఆ రెండు జిల్లాల్లో కొవిడ్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్‌ 8 నాటికి స్టేటస్‌ రిపోర్టు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img