కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మంత్రి కేటీఆర్పై విరుచుకుపడ్డారు. ‘‘నేను- కొండా విశ్వేశ్వరరెడ్డి- మీరు డ్రగ్ టెస్టులు చేయించుకుందాం’’ అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు.గన్పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ నాయకులు విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. కేటీఆర్ తన విశ్వసనీయత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.