Friday, May 3, 2024
Friday, May 3, 2024

పరువునష్టం దావా దాఖలు చేశా : కేటీఆర్‌

తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విసిరిన వైట్‌ ఛాలెంజ్‌పై కేటీఆర్‌ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img