సిపిఐ మండల కార్యదర్శి సనప నీళ్లపాళ్ల రామకృష్ణ
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ఆత్మకూరు మండలంలో వంట గ్యాస్ పెంపుపై సిపిఐ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వంటగ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలు పొట్ట కొడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుకు ఎనిమిది వందల రూపాయలు పెంచిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు.ఈకార్యక్రమంలో సిపిఐ రాప్తాడు లినియోజకవర్గం సహాయ,కార్యదర్శి శ్రీకాంత్, ఎస్సై కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గం ఉపా అధ్యక్షులు బి రామాంజనేయులు, గోపాల్ నాయక్ ఏఐటియుసి యూనియన్ నాయకులు హనుమంతు ,దేవేంద్ర, యశ్వంత్ తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు