Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

గర్భిణిని శ్రీమంతంలో నిండు నూరేళ్లు సౌభాగ్యంగా ఉండాలని దీవించిన నైరుతి రెడ్డి…

విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలోని పాత కొత్త చెరువు గ్రామంలో మల్లికార్జున నివాసంలో సోమవారం జరిగిన శ్రీమంతం వేడుకల్లో గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిండు గర్భిణి శ్రీమంతంలో తల్లి సౌభాగ్యంగా పుట్టబోయే బిడ్డను దీర్ఘాయుష్యులుగా ఉండాలని నైరుతి రెడ్డి దీవించారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసికంగా ఉల్లాసంగా ఉండేదుకు ఎంతో అవసరమని ఆమెకు నైరుతి రెడ్ది తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img