Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం

విశాలాంధ్ర- పెనుకొండ : మండల పరిధిలోని వెంకటగిరి పాలెం గ్రామం నందు బుధవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని గడపగడపకు వెళ్లి నిర్వహించడం జరిగింది ప్రతి గడపకు వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందిన సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ వారి ద్వారా పార్టీ నిర్దేశించిన ఫోన్ కాల్ కు మిస్డ్ కాల్ ఇస్తూ వారి ఇంటికి స్టిక్కర్ వేస్తూ మరల వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని దీవించాలని కోరుతూ నాయకులు విస్తృతంగా గ్రామంలో తిరిగారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆదినారాయణ ఎంపీటీసీ నిర్మల నారాయణస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాయలు ఆంజనేయులు , శంకర ,పురుషోత్తం రెడ్డి , వైస్ సర్పంచి జనార్దన్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకటరాముడు, ముత్యాలు, వీర, సూరి ,మరియు వాలంటరీలు గృహసారథులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img