Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దళిత యువతిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం…

మహిళా సమాఖ్య నియోజవర్గం కార్యదర్శి రామాంజనమ్మ

విశాలాంధ్ర-గుంతకల్లు : ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత యువతి నదిలో స్నానం చేసిందని ఆమె ను విశక్షనీయంగా దాడికి దాడికి పాల్పడిన దుండగులపై కఠినంగా శిక్షించాలని సిపిఐ మహిళ సమైక్య నియోజవర్గం కార్యదర్శి రామాంజనమ్మ డిమాండ్ చేశారు శనివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనమ్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారం దాడులు హింసలు ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు అయితే ఉత్తరప్రదేశ్లో ఓ దళిత యువతి స్నానం చేసిందని కొంతమంది దుండగులు విశక్షనీయంగా దాడి చేయడం దారునమన్నారు.ఈ దుండగుల్ని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో శివమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img