Friday, April 26, 2024
Friday, April 26, 2024

భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

విశాలాంధ్ర-రాప్తాడు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని టిడిపి నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని యర్రగుంట, గొందిరెడ్డిపల్లి, పుల్లలరేవు, బొమ్మేపర్తి గ్రామాల్లో పట్టభద్రుల వద్దకు వెళ్లి టిడిపికి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు. గంగలకుంట రమణ, రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాలు, ఎంపీటీసీలు జాఫర్, రవి, మాజీ ఎంపీటీసీ సాయినాథ్, కస్టర్ ఇంచార్జులు రమేష్ నాయుడు, లక్ష్మీనారాయణ, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, మరూరు గోపాల్, రైతు సంఘం గోపాల్, రామకృష్ణ, గేట్ సత్తి, విశ్వనాథరెడ్డి, దండు కేశవ, సోషల్ మీడియాఎజ్జే ఉజ్జినేశ్వర, గొరవ మల్లికార్జున,
మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img