Friday, April 26, 2024
Friday, April 26, 2024

కశ్యప మహర్షి విగ్రహాన్ని పునః ప్రతిష్ట

విశాలాంధ్ర- పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆదివారం పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ వనమూలికలు మరియు ఆయుర్వేద పితామహుడు శ్రీ కశ్యప మహర్షి విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు ఈ విగ్రహాన్ని 2010 సంవత్సరం నందు ప్రతిష్టించగా 2023 ఫిబ్రవరి 19వ తేదీ మరల పున ప్రతిష్టించారు రోడ్డు విస్తరణలో భాగంగా ఈ పనులు జరిగాయని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డివైడర్‌ మీద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని కశ్యప మహర్షి ఆయుర్వేద వైద్యానికి మూలపురుషుడని ఆయుర్వేద వైద్యంలో ఎన్నో గ్రంధాలు రచించి ప్రపంచానికే వైద్యరంగంలో దిక్సూచిగా మారిన కశ్యప మహర్షిని కొలుచుకోవడం భారతీయ సంస్కృతిగా మన యొక్క బాధ్యత అని తెలిపారు ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేటి భావి భారత పౌరులకు తెలియజేయడం వాటి విలువల గురించి తెలుసుకునే దానికి ఇటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు చేయడం వలన వారు దేశానికి చేసిన సేవలు ఆయుర్వేద వైద్యానికి చేసిన కృషి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img