Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉపాధి రంగంలో ఎలక్ట్రికల్ అగ్రగామి

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : ఉపాధి రంగంలో ఎలక్ట్రికల్ అగ్రగామిని అని కలికిరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. వి. మహేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్‌ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం “టేరా – 2 కె 23 అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ పై విద్యార్థుల కోర్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ వైపే మొగ్గు చూపాలని సూచించారు . ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండంట్ డా . ఏన్ విజయ భాస్కర్ చౌదరి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల , వైస్ ప్రిన్సిపాల్ కమల్ బాషా, విభాగాధిపతి పవన్ కుమార్, కన్వీనర్ డాక్టర్ బాలాజీ దామోదరన్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img