Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిల్లా జడ్జి చేత శుద్ధ జల కేంద్రము ప్రారంభం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ కోర్టు ప్రాంగణము నందు శనివారం జిల్లా సివిల్ జడ్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుద్ధ జల కేంద్రాన్ని, ఆరో ప్లాంట్ ప్రారంభోత్సవం గావించారు, ఈ వాటర్ ప్లాంట్ కు దాతలు మరియు సన్నాయి జేడ్, ఈ వాటర్ ప్లాంట్ వలన కోర్టు కేసులపై వచ్చు ప్రజల కోసం సిబ్బంది కోసం ఈ వాటర్ ప్లాంట్ ను కొత్తగా వేయడం జరిగిందనీ వీటికోసం కొత్తగా బోర్ వేయించి కనెక్షన్ ఇప్పించడం ద్వారా కోర్టు ప్రాంగణంలో తాగునీటి సమస్య ఇతర నీటి సమస్యలు ఇబ్బందులు తీరాయని జడ్జిలు శంకరరావు, పసల ముజీబ్ , తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ఏ జీ పి భాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి, మోహన్ నాయక్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img