Friday, April 26, 2024
Friday, April 26, 2024

జేఎన్టీయూఏ కబాడీ టీంకు ఎంపికైన మిట్స్ కళాశాల

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల లో బీటెక్ ఈసీఈ రెండవ సం.. విద్యార్థి రమ్యశ్రీ, మానస ఉమెన్ కబాడీ టీంకు , మెకానికల్ ఎం సురేష్ మెన్ కబాడీ టీంకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. యువరాజు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ఫిజికల్ డైరెక్టర్ దామోదరన్ అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img