Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కిట్టూరు సైనిక్ స్కూల్ ఫలితాలలో కదిరి విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర – కదిరి : కిట్టూరు రాణి చెన్నమ్మ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో కదిరి పట్టణంలోని కే.ఎల్.ఎన్ నవోదయ ఇనిస్ట్యూట్ కు చెందిన విద్యార్థునులు ప్రతిభ కనబరిచినట్లు డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ నుండి 19 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 17 మంది విద్యార్థులు మెరిట్ సాధించినట్లు పేర్కొన్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులు వర్షిత, లాస్య ప్రియ, చైత్ర, కుందన శ్రీ, చిన్మయి కార్తిక, సాయి ప్రణతి, శృతి, హేమశ్రీ, దీపజ్ఞ, మధుప్రియ, నవనీత, హర్షిని, తేజశ్రీ, హేమశ్రీ, మోక్షజ్ఞ శ్రీ మెరిట్ సాధించిన విద్యార్థులు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img