Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెదేపా ఆవిర్భావ దినోత్సవం

విశాలాంధ్ర – పెనుకొండ : తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం వద్ద కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జండా ఆవిష్కరణ అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న సీనియర్ నాయకులను కార్యకర్తలను సన్మానించిన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఈ కార్యక్రమంలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img