Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళలకు భరోసా వై ఎస్ ఆర్ ఆసరా


మాజీ మున్సిపల్ వైస్ చందమూరి నారాయణ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర ముఖ్య మంత్రి మహిళలు కోసం ప్రత్యేకంగా వై ఎస్ ఆర్ ఆసరా పేరిట విడుదల చేసిన నిధులు మహిళల కెంతో ప్రయోజనం అని మునిసిపల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్ చందమూరి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 37 వ వార్డులో మంగళవారం ఈ మేరకు ఈ పధకం విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,పలువురు మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ఆదేశాలు తో రాష్ట్ర ముఖ్య మంత్రి జగనన్న కు పలువురు మహిళలు కృతజ్ఞతలు తెలియజేసారు. కేక్ కట్ చేసి వై ఎస్ ఆర్ ఆసరా పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో పలువురు వార్డు మహిళలు, పొదుపు సంఘాల గ్రూప్ సభ్యులు,వై ఎస్ ఆర్ సి పి నాయకులు, బొమ్మ హరి, జింకా కంబగిరి, ప్రసాద్, మల్లి, శీనా, బాలు, మిద్దె మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img