Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమిత్‌ షా-ఎన్టీఆర్‌ భేటీలో రాజకీయం లేదు : బుద్దా వెంకన్న

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం సినిమా పరంగానే ఈ సమావేశం జరిగిందన్నారు. ఎన్టీఆర్‌ సినిమా బాగుందని గతంలో లోకేష్‌ కూడా ట్వీట్‌ చేశారన్నారు. పొత్తులపై చంద్రబాబు చెప్పే మాటనే తుది నిర్ణయమన్నారు. మధ్యలో ఎవరెన్ని మాట్లాడినా వారి వ్యక్తిగతమే అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img