Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం

అమరావతి : ఏపీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగును మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లోని పల్లెవెలుగు బస్సుల రంగులను మార్చాలని ఆదేశాలను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. ఆ రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు. అలాగే డిజైన్‌ను కూడా మార్చబోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img