Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీకి కేంద్ర నిధులపై ప్రాంతీయ పార్టీలు చర్చకు రావాలి : జీవీఎల్‌

ఆరేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు మోదీ ఏపీకి ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ అన్నారు. లోటు బడ్జెట్‌ కారణంగా ఏపీ నుంచి కేంద్రానికి వెళ్తుంది తక్కువే అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 15 వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లించేలా అంగీకారం ఉందని తెలిపారు. ఏపీకి కేంద్ర నిధులపై ప్రాంతీయ పార్టీలు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీకి ఇస్తున్న ప్రతి రూపాయిని గణాంకాలతో సహా వివరిస్తామని జీవీఎల్‌ ఫేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img