Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో ఏడుగురు డీఎంహెచ్‌వోల నియామకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు డీఎంహెచ్‌వోలను నియమించింది. అల్లూరి జిల్లాకు డాక్టర్‌ జమాల్‌ పాషా, తూర్పు గోదావరి జిల్లాకు కె.వెంకటేశ్వరరావు, పశ్చిమ గోదావరికి డి.మహేశ్వరరావు, బాపట్లకు విజయమ్మ, చిత్తూరుకు వై.వెంకటేశ్వరరావు, శ్రీసత్యసాయి జిల్లాకు కృష్ణారెడ్డి, కాకినాడ జిల్లా డీఎంహెచ్‌వోగా శాంతిప్రభ లను ప్రభుత్వం నియమించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img