ఎమ్మెల్యే అంబటి
సీఎం జగన్పౖౖె టీడీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుతో కలిసి ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్లు చేస్తోందని అన్నారు. చంద్రబాబు తన ఊహాల్లో మాత్రమే ఏపీని అభివృద్ధి చేశారని అన్నారు. వైఎస్సార్ హయాంలోనే హైదరాబాద్ ఓటర్ రింగ్రోడ్డు పూర్తయిందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారో చెప్పగలరా? ప్రశ్నించారు.