Friday, April 26, 2024
Friday, April 26, 2024

జగనన్న తోడు 28వ తేదీకి వాయిదా

రాష్ట్రం లో ‘జగనన్న తోడు’ పథకం అమలను ప్రభుత్వం వాయిదా వేసింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఫిబ్రవరి 28 నుంచి జగనన్న తోడు లబ్ధిదారుల వడ్డీ సొమ్మును తిరిగి బ్యాంకుల్లో వారి ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img