Friday, April 26, 2024
Friday, April 26, 2024

నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ..

విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను 2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బారా షహాద్‌ దర్గా వద్ద ఈ నెల 13 వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తమ కోర్కెలు తీరాలంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img