Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను నియమించాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను నియమించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. విత్తనాల కోసం గతంలో రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు.విత్తనాల నుంచి విక్రయం వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img