రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులను ఇవ్వనున్నారు. కాగా తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు వచ్చాయి. దీంతో ఎనిమిదో తేదీ వరకే పాఠశాలలు పనిచేస్తాయి. 17న ఆదివారం రావడంతో 18న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన 9వ తేదీ నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.