Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాజీనామాకు రెడీ : రఘురామకృష్ణరాజు

విశాఖ ఉక్కుపై టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. తాను కూడా రాజీనామాకు రెడీ అని, వైసీపీ ఎంపీలందరం కలిసి రాజీనామాలు చేద్దామన్నారు. సీఎం జగన్‌ గారు కూడా ఢల్లీి వచ్చి విశాఖ ఉక్కు కోసం పోరాడితే చాలా బాగుంటుందన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్పులు చేస్తున్నట్లు.. నేను కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఆర్థిక శాఖ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఆర్థిక అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img