Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వచ్చే నెల నుంచి వృద్దాప్య పెన్షన్‌ పెంపు..!

వచ్చే నెల నుంచి వృద్దాప్య పెన్షన్‌ రూ. 2250 నుంచి రూ. 2500 పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్‌ న్యూస్‌ అందించింది.కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1, 2022 నుంచి ఇది అమలు కానుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వెల్లడిరచారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన్‌ పెన్షన్లను రూ. 3000లకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61,72,964 మంది పెన్షనర్లు.. ప్రతీ నెలా పెన్షన్‌ తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img