Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైసీపీ నవరత్నాలపై నవ సందేహాలు వెలిబుచ్చిన పవన్‌ కల్యాణ్‌

వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పలు సందేహాలు లేవనెత్తారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నవరత్నాలను ఘనంగా అమలు చేశామని వైసీపీ పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారంటూ పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. నవరత్నాల అమలు తీరుపై పవన్‌ కల్యాణ్‌ నవ సందేహాలను లేవనెత్తారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ ను రూపొందించి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు, మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై తన ప్రశ్నలను పవన్‌ సంధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img