Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

11న కర్నూలు జిల్లాకు చంద్రబాబు రాక

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెలలో కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి తేదీలు కూడా ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఈ నెల 11,12 తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. 11న ఎమ్మిగనూరు, 12న పత్తికొండ, కర్నూల్‌ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. పర్యటనలో భాగంగా 12వ తేదీన ఆధునీకరించిన టీడీపీ ఆఫీస్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img