Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఏపీలో కొత్తగా 148 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 148 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారినపడి చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతిచెందిన వారిసంఖ్య 14,474కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 152 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20,59,131 మంది కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,821 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img