Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదు

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌
పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్‌ చేయడం లేదని, అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు ట్రోల్‌ చెయ్యరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యం అయ్యిందో మీకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్‌ చేయాలని సవాల్‌ విసిరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img