Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు జగనన్న విద్యా దీవెన జూలై సెప్టెంబర్‌ 2022 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో మదనపల్లెలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయం కి సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి చేరుకున్నారు. ఈసందర్భంగా వీరికి ఘనస్వాగతం లభించింది. అనంతరం మదనపల్లె కు హెలికాప్టర్‌ లో బయల్దేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img