Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఈడీ షాక్‌.. రూ.22.10కోట్ల ఆస్తులు అటాచ్‌..

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఈడీ షాక్‌ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. రూ.22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. బీఎస్‌-3 వాహనాలను, బీఎస్‌-4 గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించారని ఈడీ ఈడీ ఆస్తులను అటాచ్‌ చేసింది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కంపెనీ వ్యవహారాలను చూసే సి.గోపాల్‌ రెడ్డి ఆస్తులను మనీలాండరింగ్‌ చట్టం కింద అటాచ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img