Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విద్యుత్‌ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తెగి పడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలు పంట కోత పనుల్లో ఉండగా, వారిపై విద్యుత్‌ మెయిన్‌ లైన్‌ తీగలు తెగిపడ్డాయి. బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరులో ఈ ఘటన జరిగింది. వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగిందని దర్గాహొన్నూరు మాజీ సర్పంచ్‌ ముక్కన్న వెల్లడిరచారు. ఘటన స్థలం మృతుల రోదనలతో శోకసంద్రంలా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img